ETV Bharat / state

ప్రశాంతంగా ప్రారంభమైన ఐసెట్ పరీక్ష

author img

By

Published : May 24, 2019, 11:21 AM IST

ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఐసెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఎగ్జామ్ జరగనుంది.

ఐసెట్ పరీక్ష

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఐసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. హన్మకొండలో 8 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1549 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిన్న జరిగిన పరీక్షకు 1435 మంది హాజరయ్యారు.

ఐసెట్ పరీక్ష

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఐసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. హన్మకొండలో 8 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1549 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిన్న జరిగిన పరీక్షకు 1435 మంది హాజరయ్యారు.

ఐసెట్ పరీక్ష
Intro:Tg_wgl_01_24_icet_exam_start_2nd_day_av_c5


Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఐ సెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది.నిన్న మొదటి రోజు ప్రశాంతంగా జరుగగా..ఈరోజు రెండో విడతలో ఐ సెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనుంది.ఇందుకుగాను హన్మకొండ లో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..... 1549 మంది పరీక్ష రాయనున్నారు. మొదటి రోజు 1435 మంది పరీక్ష రాసారు......స్పాట్


Conclusion:icet exam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.