ETV Bharat / state

వరంగల్​లో హిజ్రాల ఓటింగ్​ అవగాహన ర్యాలీ - TELANGANA TRANSGENDER SAMITI

"హిజ్రాలైన మేము బతకడం కోసం భిక్షాటన చేస్తాం. కానీ ఓటును అమ్ముకోం. మమ్మల్ని మనుషులుగా గుర్తించకపోయిన ఓటింగ్​లో పాల్గొంటాం" - వరంగల్​లో హిజ్రాలు

వరంగల్​లో హిజ్రాల ఓటింగ్​ అవగాహన ర్యాలీ
author img

By

Published : Apr 8, 2019, 3:28 PM IST

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పట్టణంలో హిజ్రాలు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు జ్వాల స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ ట్రాన్స్ జెండర్ సమితి ఆధ్వర్యంలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో 200 మంది హిజ్రాలు పాల్గొన్నారు. బతకడం కోసం భిక్షాటన చేస్తామని.. ఓటు మాత్రం అమ్ముకోమని హిజ్రాలు నినాదాలు చేశారు.

వరంగల్​లో హిజ్రాల ఓటింగ్​ అవగాహన ర్యాలీ

నగరంలో ప్రతిసారి పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని.. ఈ సారి అందరూ ఓటు వేసి పెంచాలని కోరారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలని హిజ్రాలు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పట్టణంలో హిజ్రాలు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు జ్వాల స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ ట్రాన్స్ జెండర్ సమితి ఆధ్వర్యంలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో 200 మంది హిజ్రాలు పాల్గొన్నారు. బతకడం కోసం భిక్షాటన చేస్తామని.. ఓటు మాత్రం అమ్ముకోమని హిజ్రాలు నినాదాలు చేశారు.

వరంగల్​లో హిజ్రాల ఓటింగ్​ అవగాహన ర్యాలీ

నగరంలో ప్రతిసారి పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని.. ఈ సారి అందరూ ఓటు వేసి పెంచాలని కోరారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలని హిజ్రాలు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట

Intro:Tg_wgl_02_08_hizra_lu_voter_awarness_rally_ab_c5


Body:ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ వరంగల్ పట్టణంలో లో హిజ్రాల అవగాహన ర్యాలీ చేపట్టారు . ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు జ్వాల స్వచ్ఛంద సంస్థ తెలంగాణ ట్రాన్స్ జెండర్ సమితి ఆధ్వర్యంలో లో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో 200 మంది హిజ్రాలు పాల్గొన్నారు హిజ్రాలైన్ మేము బతకడం కోసం అడుక్కుట్టం... కానీ ఓటు మాత్రం అమ్ముకోమని నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని హిజ్రాలు పిలుపునిచ్చారు. నగరంలో ప్రతి సారి పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని... ఈ సారి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. హన్మకొండలో ఓటు హక్కుపై నిర్వహించిన హిజ్రాల ప్రదర్శన ఆకట్టుకుంది.... బైట్స్
హిజ్రాలు
ప్రశాంత్, జ్వాల స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు.


Conclusion:hizra voters rally
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.