ETV Bharat / state

నిషేధిత అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్

లాక్​డౌన్ సమయంలో కూరగాయల మధ్యలో అంబర్ ప్యాకెట్లు పెట్టి తరిలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను వరంగర్ అర్బన్ జిల్లా హసన్ పర్తి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

author img

By

Published : May 4, 2020, 3:17 PM IST

నిషేధిత అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్
నిషేధిత అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్

లాక్​డౌన్ నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై వరంగల్ పోలీసులు కొరడా ఝులపిస్తున్నారు. పోలీసులు బందోబస్తులో బిజీగా ఉంటే... కొందరు అక్రమార్కులు కూరగాయల మధ్యలో అంబర్ ప్యాకెట్లను పెట్టి తరలిస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి సమీపంలో 2 ట్రాలీ ఆటోలు వస్తుండగా... అనుమానం వచ్చి పోలీసులు తనిఖీలు చేశారు. అందులో నిషేధిత అంబర్ ప్యాకెట్లు ఉండగా... పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేపట్టి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35 వేలు విలువ చేసే అంబర్ ప్యాకెట్లు, 2 ట్రాలీ ఆటోలు, గుట్కాలను కొనుగోలు చేసేందుకు తీసుకెళుతున్న 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లాక్​డౌన్ నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై వరంగల్ పోలీసులు కొరడా ఝులపిస్తున్నారు. పోలీసులు బందోబస్తులో బిజీగా ఉంటే... కొందరు అక్రమార్కులు కూరగాయల మధ్యలో అంబర్ ప్యాకెట్లను పెట్టి తరలిస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి సమీపంలో 2 ట్రాలీ ఆటోలు వస్తుండగా... అనుమానం వచ్చి పోలీసులు తనిఖీలు చేశారు. అందులో నిషేధిత అంబర్ ప్యాకెట్లు ఉండగా... పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేపట్టి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35 వేలు విలువ చేసే అంబర్ ప్యాకెట్లు, 2 ట్రాలీ ఆటోలు, గుట్కాలను కొనుగోలు చేసేందుకు తీసుకెళుతున్న 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.