వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భాజపా శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. నాలుగు లోక్సభ స్థానాల్లో కాషాయ జెండా ఎగిరిందని టపాసులు కాల్చి సందడి చేశారు. మోదీ అవినీతి రహిత పాలన నచ్చే ప్రజలు మళ్లీ భాజపాను గెలిపించారని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' నినాదాన్ని నిజం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : కేసీఆర్ కొన్ని పొరపాట్లు చేశారు: పోసాని