ETV Bharat / state

'కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు' - stop False propaganda against Corona Virus

కరోనాపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కటకటాల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని నెటిజన్లకు వర్ధన్నపేట పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

Waradhanapeta polices Says Please stop False propaganda against Corona Virus in Social media platforms
కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
author img

By

Published : Jun 18, 2020, 8:16 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో కొంతమంది పని కట్టుకుని సోషల్ మీడియా వేదికగా కరోనాపై అసత్య ప్రచారం చేస్తున్నారని వర్ధన్నపేట పోలీసులు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని అందరికీ షేర్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

అలాంటి వారిని వదిలేది లేదని నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షార్హులని పోలీసులు అన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వరంగల్ గ్రామీణ జిల్లాలో కొంతమంది పని కట్టుకుని సోషల్ మీడియా వేదికగా కరోనాపై అసత్య ప్రచారం చేస్తున్నారని వర్ధన్నపేట పోలీసులు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని అందరికీ షేర్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

అలాంటి వారిని వదిలేది లేదని నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షార్హులని పోలీసులు అన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.