ETV Bharat / state

'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్'

author img

By

Published : Nov 30, 2019, 5:37 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా పల్లెల్లో ప్రగతి మొదలైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.

mla_challa_dharmareddy_tractors_distribution
'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్'

వరంగల్ రూరల్ జిల్లాలోని దామెర మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు. కనీవిని ఎరుగని రీతిలో గ్రామాల్లో అభివృద్ధి కొనసాగుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఎంతైనా ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో గ్రామాన్ని కూడ అలానే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​దేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్'

వరంగల్ రూరల్ జిల్లాలోని దామెర మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు. కనీవిని ఎరుగని రీతిలో గ్రామాల్లో అభివృద్ధి కొనసాగుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఎంతైనా ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో గ్రామాన్ని కూడ అలానే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​దేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్'
TG_wgl_44_30_mla_tractor_pampini_av_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా.పరకాల నియోజకవర్గం పల్లెల్లో ప్రగతి మొదలైంది అని పరకాల mla ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30రోజుల ప్రణాళికలో పల్లెల్లో ప్రగతి మొదలైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. శనివారం వరంగల్ రురల్ జిల్లా దామెర మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 6 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో గ్రామాల అభివృద్ధి కోన సాగుతుందని ఆయన అన్నారు. గ్రామాలాభివృద్ధికి నిధులు ఎంతైనా ఖర్చుచేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉందని పసరగొండ,ఊరుగొండ,కొగిల్వాయి,పులుకుర్తి, లాదేళ్ల, దామెర గ్రామపంచాయతీలకు నూతన ట్రాక్టర్ల అందచేయడం జరిగిందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసి పనిచేస్కోవాలి.మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో గ్రామాన్నికూడ అలానే ఉండేలా చూడాలి. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ గారిది. గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.అందుకే కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకోసం పని చేస్తుందని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.