ETV Bharat / state

వర్ధన్నపేటలో జోరుగా తెరాస సభ్యత్వ నమోదు

author img

By

Published : Feb 14, 2021, 3:35 PM IST

Updated : Feb 14, 2021, 4:49 PM IST

తెరాస చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ పాల్గొన్నారు.

mla-arrori-ramesh-participated-in-trs-membership-registration-in-wardhannapet
వర్ధన్నపేటలో జోరుగా తెరాస సభ్యత్వ నమోదు

సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కార్యకర్తలను తెరాస ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ కోరారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై.. శ్రేణులకు సభ్యత్వం అందించారు.

నమోదు ప్రక్రియలో కార్యకర్తలు.. శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ ప్రణాళికపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కార్యకర్తలను తెరాస ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ కోరారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై.. శ్రేణులకు సభ్యత్వం అందించారు.

నమోదు ప్రక్రియలో కార్యకర్తలు.. శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ ప్రణాళికపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

Last Updated : Feb 14, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.