ETV Bharat / state

వరంగల్​లో ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి - minister errabelli dayakar rao latest news

వరంగల్​ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

minister errabelli started haritha haram in warangal rural district
ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jun 25, 2020, 11:00 AM IST

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా తలపెట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వరంగల్​ రూరల్​ జిల్లాలో ప్రారంభించారు. గీసుకొండ మండలం మరియాపురం క్రాస్​ వద్ద పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

అనంతరం మరియాపురం నుంచి చేలపర్తి వరకు సుమారు 14 కిలో మీటర్ల మేర మొక్కలు నాటేలా కార్యకర్తలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు.

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా తలపెట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వరంగల్​ రూరల్​ జిల్లాలో ప్రారంభించారు. గీసుకొండ మండలం మరియాపురం క్రాస్​ వద్ద పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

అనంతరం మరియాపురం నుంచి చేలపర్తి వరకు సుమారు 14 కిలో మీటర్ల మేర మొక్కలు నాటేలా కార్యకర్తలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు.

ఇదీచూడండి: నర్సాపూర్​ అడవులు: ఎన్నో అందాలు.. మరెన్నో ప్రత్యేకతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.