ETV Bharat / state

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ - హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎక్సైజ్ సుపరిండెంట్

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఊర చెరువు కట్ట వద్ద 400 ఈత చెట్లను నాటే కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్​ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు.

excise superintendent  harithaharam  at warangal
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎక్సైజ్ సుపరింటెండెంట్
author img

By

Published : Jul 9, 2020, 6:21 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమం పండుగలా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో హరితహారంలో భాగంగా జిల్లా ఎక్సైజ్​ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు.

ఊరచెరువు కట్ట వద్ద 400 ఈత చెట్లను నాటే కార్యక్రమంలో సూపరింటెండెంట్​ పాల్గొని.. అనంతరం ఒక్కో సిబ్బందితో ఆయన ఆరు మొక్కలు నాటించారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గంటూ.. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమం పండుగలా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో హరితహారంలో భాగంగా జిల్లా ఎక్సైజ్​ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు.

ఊరచెరువు కట్ట వద్ద 400 ఈత చెట్లను నాటే కార్యక్రమంలో సూపరింటెండెంట్​ పాల్గొని.. అనంతరం ఒక్కో సిబ్బందితో ఆయన ఆరు మొక్కలు నాటించారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గంటూ.. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.