ETV Bharat / state

' మిషన్ భగీరథ నీళ్లు కూడా తీసుకురాలేదు' - 'వాళ్ల మూలానే తాగునీరు లేదు... అందుకే హస్తం గుర్తుకే ఓటేయండి'

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ గుర్తుకే ఓటేయాలని అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా నిలబడతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకను అవుతా : అభ్యర్థి
కాంగ్రెస్​ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకను అవుతా : అభ్యర్థి
author img

By

Published : Jan 18, 2020, 9:08 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి తెలిపారు. గతంలో పనిచేసిన కౌన్సిలర్​లు కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. పరకాలలోని అన్ని ప్రాంతాల్లో తాగు నీరు వస్తోందని... తమ వార్డుకు రాకపోవడం మాజీ కౌన్సిలర్ల చేతగానితనమేనని మండిపడ్డారు.

తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా ఉంటానని వెల్లడించారు. ఒకటో వార్డులో చేతి గుర్తుపై ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ ఇనుగల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకను అవుతా : అభ్యర్థి

ఇవీ చూడండి : కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్​

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి తెలిపారు. గతంలో పనిచేసిన కౌన్సిలర్​లు కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. పరకాలలోని అన్ని ప్రాంతాల్లో తాగు నీరు వస్తోందని... తమ వార్డుకు రాకపోవడం మాజీ కౌన్సిలర్ల చేతగానితనమేనని మండిపడ్డారు.

తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా ఉంటానని వెల్లడించారు. ఒకటో వార్డులో చేతి గుర్తుపై ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ ఇనుగల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకను అవుతా : అభ్యర్థి

ఇవీ చూడండి : కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్​

Intro:TG_wgl_42_18_cangres_pracharam_avb_TS10074

cantributer kranthi parakala

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని ఇదివరకున్న అభ్యర్థులు కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా ఒకటో వార్డు తీసుకురాలేకపోయారు పరకాల అన్ని ప్రాంతాల్లో వస్తున్న మీరు తమ వద్దకు రాకపోవడం అంతకుముందున్న అభ్యర్థులు చాతగాని తనమే అని అని ఆయన అన్నారు ప్రలోభాలకు గురి చేసిన నా బరిలో నిలిచి ప్రజలకు ఓటు వేసే హక్కును కాపాడిన తనకే ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు . పరకాలలో 11 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని 11వార్డులలో ఉన్న అభ్యర్థులను ప్రలోభ పెట్టి ఏకగ్రీవాలు చేశారని తను మాత్రం అం ప్రజల ఓటు వేసే హక్కును కాపాడడానికి బరిలో నిలిచానని అంతేకాకుండా తనను గెలిపిస్తే ప్రతిపక్షంలో నిలిచి ప్రజల ప్రశ్నించే గొంతుక ఉంటానని ఆయన అన్నారు
ఈ ప్రచారం లో కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జ్ ఇనుగల వెంకటరమణారెడ్డి కూడా పాల్గొని ఒకటవ వార్డు లో అభ్యర్థికి చేతి గుర్తు పై ఓటువేయలని ప్రచారం నిర్వహించారు

బైట్1 దువాసి వెంకటస్వామి( 1వార్డు కాంగ్రెస్ అభ్యర్థి)


Body:TG_wgl_42_18_cangres_pracharam_avb_TS10074


Conclusion:TG_wgl_42_18_cangres_pracharam_avb_TS10074

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.