ETV Bharat / state

'విధేయతతో కూడిన విద్యను అభ్యసించాలి'

author img

By

Published : Feb 28, 2020, 3:15 PM IST

వరంగల్ గ్రామీణం జిల్లా సంగెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో బాల్యానికి భరోసా కార్యక్రమం నిర్వహించారు.

child rights commission
బాల్యానికి భరోసా కార్యక్రమం

విధేయతతో కూడిన విద్య బంగారు భవిష్యత్తుని ఇస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి. వరంగల్ గ్రామీణం జిల్లా సంగెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బాల్యానికి భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి-చెడు స్పర్శ, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విధేయతతో కూడిన విద్య బంగారు భవిష్యత్తుని ఇస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి. వరంగల్ గ్రామీణం జిల్లా సంగెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బాల్యానికి భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి-చెడు స్పర్శ, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

బాల్యానికి భరోసా కార్యక్రమం

ఇవీ చూడండి: చెప్పులు, కోడిగుడ్లు ట్రైలర్ మాత్రమే.. బాంబులు, కత్తులూ వస్తాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.