ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు మంత్రి నిరంజన్​రెడ్డి భూమిపూజ - mnister niranjan reddy started development works at wanparthy district

వనపర్తి జిల్లా పానుగల్, వీపనగండ్ల మండలాల్లోని పలు అభివృద్ధి పనులకు మంత్రి నిరంజన్​రెడ్డి భూమి పూజ చేశారు. వీపనగండ్లలో రూ. 3.5 కోట్లతో నిర్మితమవుతున్న ఆసుపత్రి భవనం, గ్రామపంచాయతీ భవనం, బస్​ షెల్టర్​కు ఆయన శంకుస్థాపన చేశారు.

mnister niranjan reddy started development works at wanparthy district
పలు అభివృద్ధి పనులకు మంత్రి నిరంజన్​రెడ్డి భూమిపూజ
author img

By

Published : Jun 17, 2020, 4:03 PM IST

వనపర్తి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్​రెడ్డి భూమి పూజ చేశారు. పానుగల్​లో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం, బస్​ షెల్టర్​ను ఆయన ప్రారంభించారు. వీపనగండ్లలో రూ. 3.5 కోట్ల నిధులతో కడుతున్న 30 పడకల ఆసుపత్రి భవనం, గ్రామపంచాయతీ భవనం, బస్ షెల్టర్​కు మంత్రి శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర అభివృద్ధి దేశంలోనే ముందుండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

వనపర్తి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్​రెడ్డి భూమి పూజ చేశారు. పానుగల్​లో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం, బస్​ షెల్టర్​ను ఆయన ప్రారంభించారు. వీపనగండ్లలో రూ. 3.5 కోట్ల నిధులతో కడుతున్న 30 పడకల ఆసుపత్రి భవనం, గ్రామపంచాయతీ భవనం, బస్ షెల్టర్​కు మంత్రి శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర అభివృద్ధి దేశంలోనే ముందుండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.