ETV Bharat / state

పది ఆవులు మృతి.. దిగ్భ్రాంతిలో రైతు - నాగసముద్ర గ్రామలంలో పది ఆవులు మృతి

రోజులాగే మేతకు వెళ్లి వచ్చాయి. పది ఆవులు ఉన్నట్టుండి కిందపడి చనిపోయాయి. నాగసముద్రంలో ఈ ఘటన జరిగింది.

tens cows died at nagasamudra village dharur mandal vikarabad district
పది ఆవులు మృతి.... శోకసంద్రంలో పశుపోషకుడు
author img

By

Published : Apr 27, 2020, 11:32 AM IST

వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గోనెల రాములుకు 20 ఆవులున్నాయి. రోజువారిలాగే పశువులను మేతకు తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తోలుకొచ్చాడు. కొంత సయమం తర్వాత పది ఆవులు కిందపడి చనిపోయాయి. మరో ఐదు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాణంగా చూసుకుంటున్న ఆవులు ఎందుకు చనిపోతున్నాయో తెలియక యజమాని ఆందోళనకు గురయ్యాడు. తనకు ఆవులే జీవనాధారమని, తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గోనెల రాములుకు 20 ఆవులున్నాయి. రోజువారిలాగే పశువులను మేతకు తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తోలుకొచ్చాడు. కొంత సయమం తర్వాత పది ఆవులు కిందపడి చనిపోయాయి. మరో ఐదు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాణంగా చూసుకుంటున్న ఆవులు ఎందుకు చనిపోతున్నాయో తెలియక యజమాని ఆందోళనకు గురయ్యాడు. తనకు ఆవులే జీవనాధారమని, తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

ఇదీ చూడండి: ఇంకొంత కాలం లాక్​డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.