ETV Bharat / state

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

వినాయక చవితిని పురస్కరించుకుని ప్రకృతికి కీడు చేయని మట్టి వినాయకులను ప్రతిష్టించాలని వికారాబాద్​ ఎమ్మెల్యే ఆనంద్​ ప్రజలకు సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రోత్సహంతో జిల్లా కేంద్రంలో శాతవాహనులు తయారు చేసిన మట్టి వినాయకుల స్టాల్​ను ఆయన ప్రారంభించారు.

author img

By

Published : Aug 24, 2019, 6:17 PM IST

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

వాతావరణానికి కీడు చేయని మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల శాఖ ప్రోత్సాహంతో శాతవాహనులు తయారు చేసిన మట్టి వినాయకుల స్టాల్​ను ఆయన కలెక్టర్ అయేషాతో కలిసి ప్రారంభించారు. ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల ప్రకృతి వినాశనం చెందుతుందని పేర్కొన్నారు. అందరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతికి కీడు చేయని మట్టి వినాయకులను జిల్లా వ్యాప్తంగా ప్రతిష్ఠించాలని సూచించారు.

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

ఇదీచూడండి:పుతిన్​, జిన్​పింగ్​కు వచ్చిన అవార్డు ఇప్పుడు మోదీకీ...

వాతావరణానికి కీడు చేయని మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల శాఖ ప్రోత్సాహంతో శాతవాహనులు తయారు చేసిన మట్టి వినాయకుల స్టాల్​ను ఆయన కలెక్టర్ అయేషాతో కలిసి ప్రారంభించారు. ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల ప్రకృతి వినాశనం చెందుతుందని పేర్కొన్నారు. అందరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతికి కీడు చేయని మట్టి వినాయకులను జిల్లా వ్యాప్తంగా ప్రతిష్ఠించాలని సూచించారు.

మట్టి గణేశ్​లను ప్రతిష్ఠిద్దాం ప్రకృతిని కాపాడుదాం

ఇదీచూడండి:పుతిన్​, జిన్​పింగ్​కు వచ్చిన అవార్డు ఇప్పుడు మోదీకీ...

Intro:TG--hyd--VKB--30--24--Mattivinayakulu--ab--TS10027

యాంకర్ ...వాతావరణానికి కీడు చేయని మట్టి వినాయకులను అందరు వినాయక చవితికి ప్రతిష్టించుకోవాలని ఎమ్మెల్యే ఆనఞద్ పిలుపు నిచ్చారు. కలెక్టర్ అయేషాతో కలిసి మట్టి వినాయక స్టాల్ ను ఆయన ప్రారంభించారు.
1.వాయిస్ ... వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని ఎన్టీయార్ చౌరాస్తాలో వెనుకబడిన తరగతుల శాఖా ప్రోత్సాహం తో స్తానిక శాతావాహనులు మట్టి వినాయక స్టాల్ ను ఏర్పాటు చేశారు. రసాయనాలతో తయారైన వినాయక విగ్రహాలతో వాతావరణం కలంషితమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. మట్టి వినాయకులనే పూజించాలి అని కోరారు. మట్టి వినాయకుల ఏర్పాటుకు అందరు భాద్యత వహించాలని పిలుపునిచ్చారు.
బైట్ ..ఆనంద్ (ఎమ్మెల్యే వికారాబాద్ )


Body:మురళీకృష్ణ


Conclusion:వికారాబాద్ , 9985133099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.