ETV Bharat / state

యాజమాన్యమే ఇద్దరిని పొట్టన పెట్టుకుంది..

సమన్వయలోపంతో సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయలయ్యాయి. కంపెనీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మృతుల కుటుంబ సభ్యుల వాపోయారు.

author img

By

Published : Jun 19, 2019, 1:38 PM IST

ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. మిల్లు వద్ద ఎర్రమట్టి తొలగిస్తుండగా... సమన్వయలోపంతో ఒక్కసారిగా మట్టిని విడుదల చేశారు. కార్మికులపై మట్టి పడి ఇద్దరు చనిపోగా ఒకరు గాయపడ్డారు. మృతులు మఠంపల్లి మండలం రఘునాథపాలెంకి చెందిన లక్ష్మీనారాయణ, మేళ్లచెరువు మండలం వేపల మాదారానికి చెందిన సాహెబ్​గా గుర్తించారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారని బంధువులు వాపోయారు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. మిల్లు వద్ద ఎర్రమట్టి తొలగిస్తుండగా... సమన్వయలోపంతో ఒక్కసారిగా మట్టిని విడుదల చేశారు. కార్మికులపై మట్టి పడి ఇద్దరు చనిపోగా ఒకరు గాయపడ్డారు. మృతులు మఠంపల్లి మండలం రఘునాథపాలెంకి చెందిన లక్ష్మీనారాయణ, మేళ్లచెరువు మండలం వేపల మాదారానికి చెందిన సాహెబ్​గా గుర్తించారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారని బంధువులు వాపోయారు.

ఇద్దరు మృతి

ఇవీ చూడండి: లైన్లో నిల్చోమన్న పోలీసుపై యువకుల దాడి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.