ETV Bharat / state

ముఖ్యమంత్రి సభ రక్షణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

author img

By

Published : Oct 25, 2019, 9:27 PM IST

రేపు హుజూర్​నగర్​లో​ జరగబోయే కేసీఆర్​ 'కృతజ్ఞత సభ' సందర్భంగా రక్షణ ఏర్పాట్లను సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్​ పరిశీలించారు. 2 వేల 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి సభ రక్షణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్​ కృతజ్ఞత సభ సందర్భంగా రక్షణ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆర్​.భాస్కరన్​ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వస్తున్నందున ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పెట్రోలింగ్ ఉంటుందని... సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట రోడ్డు మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. మొత్తం 2వేల 100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

ముఖ్యమంత్రి సభ రక్షణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ఇవీ చూడండి: హుజూర్​నగర్​లో కేసీఆర్​ సభకు ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్​ కృతజ్ఞత సభ సందర్భంగా రక్షణ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆర్​.భాస్కరన్​ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వస్తున్నందున ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పెట్రోలింగ్ ఉంటుందని... సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట రోడ్డు మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. మొత్తం 2వేల 100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

ముఖ్యమంత్రి సభ రక్షణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ఇవీ చూడండి: హుజూర్​నగర్​లో కేసీఆర్​ సభకు ఏర్పాట్లు

Intro: సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్బంగా సూర్యాపేట పట్టణంలో త్రివేణి ఫంక్షన్ హాల్ వద్ద రక్షణ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా యస్.పి R. భాస్కరన్ IPS గారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అదేశించారు.

ముఖ్యమంత్రి గారు రోడ్డు మార్గంలో వస్తునందున ప్రత్యేక రూట్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులను క్లస్టర్స్ గా ఏర్పాటు చేసి నాము, ట్రాఫిక్ సమస్యలు రాకుండా పెట్రోలింగ్ ఉంటుంది, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట రోడ్డు మల్లింపు ఉంటుంది.

రోడ్ బందోబస్తు, త్రివేణి ఫంక్షన్ హాల్ వద్ద మరియు హుజుర్నగర్ బహిరంగ సభ వద్ద కలుపుకుని మొత్తం 2100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినారు.

Add.SP - 5
DSPs - 36
SIs - 95
ASI/HC - 250
PCs- 610
HGs- 480
మహిళ సిబ్బంది - 110
BD టీమ్స్ - 15
బెటాలియన్ స్పెషల్ పోలీసు - 2 కంపేనిలు
స్పెషల్ పార్టీలు - 8
రోడ్ ఓపెన్గ్ పార్టీలు - 8Body:రిపోర్టింగ్ అండ్ కెమెరారమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.