ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.

author img

By

Published : Dec 25, 2020, 3:48 PM IST

person deid in a accident in suryapet
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్​లో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్​లో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.