కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించారు.
కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలి: ఎమ్మెల్యే మల్లయ్య
కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
![కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలి: ఎమ్మెల్యే మల్లయ్య mla mallaya meeting with officers about corona precautions in suryaapeta kodada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7960517-257-7960517-1594304750736.jpg?imwidth=3840)
అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి: కొవిడ్ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించారు.
అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి: కొవిడ్ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ