ETV Bharat / state

కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలి: ఎమ్మెల్యే మల్లయ్య - latest news of suryapeta

కోదాడను కరోనా రహిత పట్టణంగా మార్చాలని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

mla mallaya meeting with officers about corona precautions in suryaapeta kodada
కరోనా నివారణ చర్యలపై అధికారులతో కోదాడ ఎమ్మెల్యే సమీక్ష
author img

By

Published : Jul 9, 2020, 8:39 PM IST

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించారు.

అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించారు.

అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.