ETV Bharat / state

పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి: సైదిరెడ్డి - huzurnagar mla shanampudi saidireddy

హుజూర్​నగర్​లో 52వ గ్రంథాలయ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరై... విజేతలకు బహుమతులు అందజేశారు.

పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే
author img

By

Published : Nov 20, 2019, 9:16 PM IST

ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. 52వ గ్రంథాలయ వార్షికోత్సవాలు నేటితో ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని... తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. 52వ గ్రంథాలయ వార్షికోత్సవాలు నేటితో ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని... తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

Intro:సూర్యాపేట జిల్లా...

హుజూర్నగర్ లో 52వ జాతీయ గ్రంధాలయ వార్షికోత్సవ వేడుకలు ముగియడంతో విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై, విద్యార్థులకు బహుమతులు అందజేసిన
హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.
గ్రంథాలయం లో ఎప్పుడు అందులో ఉండే పుస్తకాలను ప్రతి ఒక్కరూ చదివే ప్రయత్నం చేయాలి..

ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నాయో తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది అది విద్యార్థి వ్యవస్థ లో నుండే ఉంటే బాగుంటుంది..

ప్రతి అంశంపై అవగాహన పెంచుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి.

పరిసరాల పరిశుభ్రత పై పుస్తకాలలో మనకి ప్రత్యేక తరగతులు కూడా ఉన్నాయని వాటిపై బాగా అవగాహన చేసుకొని మన పరిసరాలను కూడా అదే స్థాయిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

కాలనీలో పరిశుభ్రత కోసం ప్రభుత్వం తన వంతు కార్యక్రమం చేసిన...

ప్రతి ఒక్కరిపై పరిసరాల పరిశుభ్రత బాధ్యత ఉంటుందని అన్నారు...

విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు గొప్ప పేరుని తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు....Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నంబర్ 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.