ETV Bharat / state

'సూర్యాపేట జిల్లాలో వైరల్​ అవుతున్న గుర్రంపోడు సర్పంచ్​ వీడియో' - పోలీసులకు ఫిర్యాదు చేసిన గుర్రంపోడు సర్పంచ్​

హాలియాలో జరుగుతున్న సీఎం కేసీఆర్​ సభకు వచ్చిన వారికి నగదు పంచుతామన్న ప్రచారంపై కేసు నమోదైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా సర్పంచ్​ పార్వతి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

'నేను డబ్బులిస్తానని చెప్పలేదు... సభకు వెళ్లండనే చెప్పాను'
'నేను డబ్బులిస్తానని చెప్పలేదు... సభకు వెళ్లండనే చెప్పాను'
author img

By

Published : Feb 10, 2021, 12:57 PM IST

Updated : Feb 10, 2021, 2:14 PM IST

"హాలియాలో సీఎం కేసీఆర్​ సభ జరుగుతుంది. గుర్రంపోడు తండా నుంచి 500 మంది వెళ్లాలి. గుర్రంపోడు గ్రామసర్పంచ్​ పార్వతి రామారావు తెలియపరుస్తున్నారు అందరికి.." ఈ విధంగా తాను తండాలో ప్రచారం చేస్తే... కొందరు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్యం ప్రచారం చేస్తున్నారని సర్పంచ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'సూర్యాపేట జిల్లాలో వైరల్​ అవుతున్న గుర్రంపోడు సర్పంచ్​ వీడియో'

సభకు వెళ్లిన వారికి రూ.500 చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఇదీ చూడండి: సీఎం నాగార్జున సాగర్ పర్యటన షెడ్యూల్

"హాలియాలో సీఎం కేసీఆర్​ సభ జరుగుతుంది. గుర్రంపోడు తండా నుంచి 500 మంది వెళ్లాలి. గుర్రంపోడు గ్రామసర్పంచ్​ పార్వతి రామారావు తెలియపరుస్తున్నారు అందరికి.." ఈ విధంగా తాను తండాలో ప్రచారం చేస్తే... కొందరు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్యం ప్రచారం చేస్తున్నారని సర్పంచ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'సూర్యాపేట జిల్లాలో వైరల్​ అవుతున్న గుర్రంపోడు సర్పంచ్​ వీడియో'

సభకు వెళ్లిన వారికి రూ.500 చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఇదీ చూడండి: సీఎం నాగార్జున సాగర్ పర్యటన షెడ్యూల్

Last Updated : Feb 10, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.