ETV Bharat / state

విషపు వలలో 'గిరి జనం'

ఆ గ్రామంలో నివాసం ఉండేది అంతా గిరిజనులే.  అందరికీ విష జ్వరాలు రావటంతో ఒక్కసారిగా ఆ పల్లెంతా విషాదం అలుముకుంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు సరైన వైద్యం అందించడం లేదని బాధితులు వాపోయారు.

author img

By

Published : Mar 2, 2019, 8:44 AM IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
విష జ్వరాలతో ఊరంతా మంచం బాట పట్టారు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం తునికినూతల గ్రామంలో నివాసం ఉండేది కేవలం గిరిజనులే. గ్రామంలో విష జ్వరాలు వ్యాపించి చిన్న, పెద్దఅందరూ మంచం పట్టారు. గ్రామంలో దాదాపు 200 నివాసాలు ఉన్నాయి. అక్కడ ఉన్నవారందరికీ విష జ్వరాలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.జ్వరం వచ్చిన వారిని పరీక్షించి ఒక సెలైన్ బాటిల్ పెట్టి మాత్రలు మాత్రమే ఇస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. విషజ్వరాలు నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు తగ్గి మళ్లీ వస్తున్నాయని వీటి బారి నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు.గ్రామంలో మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవటం వల్ల వీధుల నిండా మురుగు నీరు ప్రవహించి దోమలు, ఈగలతో విష జ్వరాలు వ్యాపించాయని స్థానికులుపేర్కొన్నారు.

ఇవీ చదవండి : లోక్​సభ ఎన్నికలకు సిద్ధం

విష జ్వరాలతో ఊరంతా మంచం బాట పట్టారు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం తునికినూతల గ్రామంలో నివాసం ఉండేది కేవలం గిరిజనులే. గ్రామంలో విష జ్వరాలు వ్యాపించి చిన్న, పెద్దఅందరూ మంచం పట్టారు. గ్రామంలో దాదాపు 200 నివాసాలు ఉన్నాయి. అక్కడ ఉన్నవారందరికీ విష జ్వరాలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.జ్వరం వచ్చిన వారిని పరీక్షించి ఒక సెలైన్ బాటిల్ పెట్టి మాత్రలు మాత్రమే ఇస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. విషజ్వరాలు నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు తగ్గి మళ్లీ వస్తున్నాయని వీటి బారి నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు.గ్రామంలో మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవటం వల్ల వీధుల నిండా మురుగు నీరు ప్రవహించి దోమలు, ఈగలతో విష జ్వరాలు వ్యాపించాయని స్థానికులుపేర్కొన్నారు.

ఇవీ చదవండి : లోక్​సభ ఎన్నికలకు సిద్ధం

Intro:కార్డెన్ సర్చ్


Body:కార్డెన్ సర్చ్


Conclusion:హైదరాబాద్: హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటమ్మ బస్తీ ,శాంతినగర్ మరియు ట్యాంక్ బస్తీలో ఈరోజు సాయంత్రం కాటన్ సెర్చ్ నిర్వహించారు...
హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డిసిపి ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్డెన్ సర్చ్ లో ఇద్దరు ఏసిపి లు పది మంది సిఐలు 27 మంది ఎస్ఐలు 12 హెడ్ కానిస్టేబుల్ లో 100 మంది కానిస్టేబుల్స్ అదేవిధంగా 15 మహిళా పోలీసు అధికారులు కలిసి మొత్తం 210 మంది పోలీస్ సిబ్బంది తో ఈ కాన్సర్ నిర్వహించారు...
సాయంత్రం 5 నుండి 7 గంటల పాటు నిర్వహించిన ఈ కార్డెన్ సర్చ్ లో మొత్తం 200 సోదాలు నిర్వహించినట్లు సరైన ధృవీకరణ పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను ఒక కారును సీజ్ చేశారు, అదేవిధంగా ఆరుగురు అనుమానితులను మరియు ముగ్గురు రౌడీషీటర్లను అదేవిధంగా ఇద్దరు ఆస్తి నేరస్తులను పట్టుకొని విచారిస్తున్నట్లు తెలిపారు
బైట్: నరసింహారెడ్డి ఏసిపి ఆసిఫ్నగర్
నోట్: ఫీడ్ డెస్క్ వాట్స్ అప్ కి పంపబడింది చూసుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.