నల్గొండ-సూర్యాపేట సరిహద్దులో కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు జలాశయంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరింది. దీంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గురువారం నీలాకాశంలో వెండిమబ్బులు ఇలా మూసీ ప్రాజెక్టులోని నీటిలో ప్రతిబింబాలు కనిపించి కనువిందు చేశాయి.

ఇదీ చూడండి: భారత్కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి