ETV Bharat / state

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

author img

By

Published : Nov 23, 2019, 7:32 PM IST

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో ఎదుట ధర్నా చేపట్టారు.

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఆర్టీసీ కార్మికుల సమ్మె 50వ రోజూ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినా... ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు.

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చూడండి : రాజ్యాంగం పై అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యం'

ఆర్టీసీ కార్మికుల సమ్మె 50వ రోజూ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినా... ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు.

హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చూడండి : రాజ్యాంగం పై అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యం'

Intro:TG_KRN_102_23_RTC KARMIKULA_DHARNA_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె లో భాగం గా కార్మికులు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. 50 రోజులుగా సమ్మె చేస్తున్న, విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, యాజమాన్యం స్పందించక పోవడాన్ని ఖండించారు. కార్మికులు చనిపోతున్నరని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు వచ్చిన ఆ దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion:కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.