ETV Bharat / state

రాహులే ప్రధాని: రేవంత్

ఓ కేసు విచారణ కోసం సిద్దిపేట కోర్టుకు కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. అనంతరం... పట్టణంలో ​ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబ సభ్యున్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

author img

By

Published : Mar 2, 2019, 2:56 PM IST

సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్​

రైతులకు అండగా నిలిస్తే తనపై అక్రమంగా కేసులు పెట్టారని రేవంత్ ఆరోపించారు. గతంలో రంగనాయక సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్షలో పాల్గొనందుకు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆయన కేసీఆర్​ను డిమాండ్​ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్​

ఇవీ చదవండి:"ప్రధాని రేసులో లేను"

undefined

రైతులకు అండగా నిలిస్తే తనపై అక్రమంగా కేసులు పెట్టారని రేవంత్ ఆరోపించారు. గతంలో రంగనాయక సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్షలో పాల్గొనందుకు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆయన కేసీఆర్​ను డిమాండ్​ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్​

ఇవీ చదవండి:"ప్రధాని రేసులో లేను"

undefined
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.