ETV Bharat / state

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ - ధర్మపురిలో గోదావరి మహాహారతికి గోడప్రతుల ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈ నెల 24న జరగనున్న గోదావరి మహాహరతి కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆవిష్కరించారు.

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ
author img

By

Published : Nov 20, 2019, 3:04 PM IST

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ

ఈ నెల 24న జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహా హారతికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు హారతిలో పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరారు.

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ

ఈ నెల 24న జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహా హారతికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు హారతిలో పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరారు.

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

Intro:TG_KRN_103_04_CITU MAHASABALA_GODA PRATHULA_AVISHKARANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------
*సిఐటియు సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ*

సిద్దిపేట జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో ఈనెల 9న నిర్వహించే సిఐటియు ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హమాలి సంఘ కార్మికులు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు రేవంత్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు ₹3000 పింఛను అమలు చేయాలని, కార్మికులకు యూనిఫాం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ద్వితీయ మహా సభలకు పెద్ద ఎత్తున కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.Body:బైట్

1) రేవంత్ కుమార్ సిద్దిపేట జిల్లా హమాలి కార్మికసంఘం గౌరవ అధ్యక్షులుConclusion:CITU మహా సభల గోడ ప్రతుల ఆవిష్కరణ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.