ETV Bharat / state

సిద్దిపేట ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు - people rush at siddipet Prajavani

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

people rush at siddipet Prajavani
సిద్దిపేటలో ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు
author img

By

Published : Dec 2, 2019, 8:19 PM IST

సిద్దిపేటలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 102 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్​ పాల్గొని దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సిద్దిపేటలో ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు

ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి

సిద్దిపేటలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 102 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్​ పాల్గొని దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సిద్దిపేటలో ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు

ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_02_PRAJAVANI_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో 102 దరఖాస్తులు రావటం జరిగింది , జిల్లా కేంద్రమైన సిద్దిపేట లోని ఆర్డివో కార్యాలయంలో నిర్నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి,డిఆర్వో చంద్ర శేఖర్ పాల్గొని దరఖాస్తుదారుల ఆర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జరిచేయటం జరిగింది ఈ కార్యక్రమమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనటం జరిగింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.