ETV Bharat / state

బెజ్జంకిలో ఎమ్మెల్యే రసమయి పర్యటన

author img

By

Published : Nov 27, 2019, 8:57 PM IST

బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

MLA Rasamai Balakishan tour in Bejjanki mandal siddipet district
బెజ్జంకిలో ఎమ్మెల్యే బాలకిషన్​ పర్యటన

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే బాలకిషన్​ పర్యటించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో గోడకూలి గొర్రెలు మృతి చెందిన ఘటనలో కాపరులకు 67వేలు విలువైన చెక్కును అందజేశారు.

మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ ​యార్డ్​కు తరలించేందుకు ట్రాక్టర్లను ప్రభుత్వం పంపిణీ చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జంకిలో ఎమ్మెల్యే బాలకిషన్​ పర్యటన

ఇదీ చూడండి: ' ప్రభుత్వం మహిళా కమిషన్​ను నిర్వీర్యం చేస్తోంది'

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే బాలకిషన్​ పర్యటించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో గోడకూలి గొర్రెలు మృతి చెందిన ఘటనలో కాపరులకు 67వేలు విలువైన చెక్కును అందజేశారు.

మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ ​యార్డ్​కు తరలించేందుకు ట్రాక్టర్లను ప్రభుత్వం పంపిణీ చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జంకిలో ఎమ్మెల్యే బాలకిషన్​ పర్యటన

ఇదీ చూడండి: ' ప్రభుత్వం మహిళా కమిషన్​ను నిర్వీర్యం చేస్తోంది'

TG_KRN_551_27_MLAPARYATANA_AVB_TS10084 REPORTER TIRUPATHI PLACE MANAKONDUR CONSTANCY MOBILE NUMBER 829 720 8099 కల్యాణ లక్ష్మి చెక్కలు, గ్రామ పంచాయితీ ట్రాక్టర్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు 24 కళ్యాణ లక్ష్మి చెక్కులు, పంచాయతీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఇటీవల గోడకూలి గొర్రెలు మృతి చెందిన కాపరులకు 67,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ముత్తన్న పేట, గాగిల్లాపూర్, గుగ్గిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ముప్పై రోజుల కార్యాచరన ప్రణాళిక లో భాగంగా గ్రామాల్లో చెత్తా, చెదారాన్ని ససేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించడానికి, సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లను పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎంసీ చేర్మన్ పోచయ్య అయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ,పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.