ETV Bharat / state

'ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి' - ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ సూచించారు.

manakondur mla rasamayi balakishan visited thotapalli in siddipet district
'ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి'
author img

By

Published : Jan 10, 2020, 3:29 PM IST

'ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి'

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమానికి మానకొండూర్​ ఎమ్మెల్యే బాలకిషన్​ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, హరితహారం మొక్కలను నాటుతూ ట్రీ గార్డులు అమర్చాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు సర్పంచులు కృషి చేయాలన్నారు.

'ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి'

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమానికి మానకొండూర్​ ఎమ్మెల్యే బాలకిషన్​ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, హరితహారం మొక్కలను నాటుతూ ట్రీ గార్డులు అమర్చాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు సర్పంచులు కృషి చేయాలన్నారు.

Intro:TG_KRN_551_10_PALLEPRAGATHI_SAMAVESHAM_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో రాణిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని తోటపల్లి లో సర్పంచ్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతిలో పల్లెలన్నీ పరిశుభ్రత తో హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. తోటపల్లి రిజర్వాయర్ లో జలకళ సంతరించుకుందని.. తోటపల్లి తో పాటు దిగువ గ్రామాలకు భూగర్భ జలాలు ఆశించిన మేర లో అందుతాయని దీంతో పచ్చని పైరులతో గ్రామాలన్ని కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంతలు, హరితహారం మొక్కలను నాటుతూ ట్రీ గార్డులు అమర్చాలని ఆదేశించారు. ప్రతి పనిని లక్ష్యంతో పూర్తి చేసేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు సర్పంచులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.Body:TG_KRN_551_10_PALLEPRAGATHI_SAMAVESHAM_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో రాణిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని తోటపల్లి లో సర్పంచ్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతిలో పల్లెలన్నీ పరిశుభ్రత తో హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. తోటపల్లి రిజర్వాయర్ లో జలకళ సంతరించుకుందని.. తోటపల్లి తో పాటు దిగువ గ్రామాలకు భూగర్భ జలాలు ఆశించిన మేర లో అందుతాయని దీంతో పచ్చని పైరులతో గ్రామాలన్ని కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంతలు, హరితహారం మొక్కలను నాటుతూ ట్రీ గార్డులు అమర్చాలని ఆదేశించారు. ప్రతి పనిని లక్ష్యంతో పూర్తి చేసేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు సర్పంచులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.Conclusion:TG_KRN_551_10_PALLEPRAGATHI_SAMAVESHAM_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో రాణిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని తోటపల్లి లో సర్పంచ్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతిలో పల్లెలన్నీ పరిశుభ్రత తో హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. తోటపల్లి రిజర్వాయర్ లో జలకళ సంతరించుకుందని.. తోటపల్లి తో పాటు దిగువ గ్రామాలకు భూగర్భ జలాలు ఆశించిన మేర లో అందుతాయని దీంతో పచ్చని పైరులతో గ్రామాలన్ని కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంతలు, హరితహారం మొక్కలను నాటుతూ ట్రీ గార్డులు అమర్చాలని ఆదేశించారు. ప్రతి పనిని లక్ష్యంతో పూర్తి చేసేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు సర్పంచులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.