ETV Bharat / state

ప్రభుత్వానికి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కృతజ్ఞత

ప్రభుత్వం అందిస్తోన్న పరిహారానికి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన అధికారులకు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : May 8, 2019, 12:40 PM IST

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కృతజ్ఞత

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో అధికారులకు ఘన స్వాగతం లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న పరిహారానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్థులకు పరిహారం అందించడానికి తొగుట మండలం వేములఘట్​కు వెళ్లిన అధికారులకు ప్రజలు డప్పు చప్పుల్లతో ఆహ్వానం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్వాసితులకు పరిహారం, ఇళ్లు, స్థలాలు కేటాయింపు పత్రాలు అధికారులు అందించారు. కొండపోచమ్మ జలాశయం ముంపు గ్రామాలు బైలంపూర్, మామిడ్యాలలోనూ అధికారులు చెక్కుల పంపిణీ ప్రారంభించారు.

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కృతజ్ఞత

ఇవీ చూడండి: శ్రీనివాసరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో అధికారులకు ఘన స్వాగతం లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న పరిహారానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్థులకు పరిహారం అందించడానికి తొగుట మండలం వేములఘట్​కు వెళ్లిన అధికారులకు ప్రజలు డప్పు చప్పుల్లతో ఆహ్వానం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్వాసితులకు పరిహారం, ఇళ్లు, స్థలాలు కేటాయింపు పత్రాలు అధికారులు అందించారు. కొండపోచమ్మ జలాశయం ముంపు గ్రామాలు బైలంపూర్, మామిడ్యాలలోనూ అధికారులు చెక్కుల పంపిణీ ప్రారంభించారు.

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కృతజ్ఞత

ఇవీ చూడండి: శ్రీనివాసరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Tg_srd_01_08_grand_welcome_as_r22 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ Note: విజువల్స్ డెస్క్ వాట్సప్, తాజా వాట్సప్ కు వచ్చాయి. గమనించగలరు. () మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో అధికారులకు ఘన స్వాగతం లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న అత్యుత్తమ పరిహారానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారు. గ్రామస్థులకు పరిహారం అందించడానికి.. తొగుట మండలం వేముల ఘట్ కు వెళ్లిన అధికారులకు గ్రామస్తులు డప్పు చప్పులతో ఆహ్వానం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. అధికారులు నిర్వాసితులకు పరిహారం, ఇల్లు, స్థలం కేటాయింపు పత్రాలు అందిస్తున్నారు. కొండపోచమ్మ జలాశయం ముంపు గ్రామాలు బైలంపూర్, మామిడ్యాలలోనూ అధికారులు చెక్కుల పంపిణీ ప్రారంభించారు......Spot
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.