ETV Bharat / state

జగదేవ్​పూర్​లో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు - latest news on Lyrics of Jagadevpur state level competitions

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​లోని ఓ ప్రైవేటు ఫంక్షన్​ హాల్​లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Lyrics of Jagadevpur state level competitions
జగదేవ్​పూర్​లో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు
author img

By

Published : Dec 29, 2019, 4:33 PM IST

విద్యార్థుల్లో చిన్నవయసు నుంచే ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు చిన్మయ మిషన్ కృషి చేస్తుందని జగదేవపూర్ చిన్మయ మిషన్ పీఠాధిపతులు యజ్ఞానందస్వామి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిని 4 గ్రూపులుగా విభజించి గీతాపఠనం చేయించారు. విద్యార్థులు న్యాయనిర్ణేతల ముందు గీతాపఠనం చేసి, వాటి తాత్పర్యాలను వివరించారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 6 వేలు, తృతీయ బహుమతిగా రూ.4 వేల నగదు పురస్కారాలను అందజేశారు. దాంతో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.

జగదేవ్​పూర్​లో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు

ఇవీ చూడండి: 1500 మంది పర్యటకులను కాపాడిన భారత సైన్యం

విద్యార్థుల్లో చిన్నవయసు నుంచే ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు చిన్మయ మిషన్ కృషి చేస్తుందని జగదేవపూర్ చిన్మయ మిషన్ పీఠాధిపతులు యజ్ఞానందస్వామి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిని 4 గ్రూపులుగా విభజించి గీతాపఠనం చేయించారు. విద్యార్థులు న్యాయనిర్ణేతల ముందు గీతాపఠనం చేసి, వాటి తాత్పర్యాలను వివరించారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 6 వేలు, తృతీయ బహుమతిగా రూ.4 వేల నగదు పురస్కారాలను అందజేశారు. దాంతో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.

జగదేవ్​పూర్​లో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు

ఇవీ చూడండి: 1500 మంది పర్యటకులను కాపాడిన భారత సైన్యం

Intro:tg_srd_16_29_state_leval_geetha_pattanam_vo_ts10054
విద్యార్థుల్లో చిన్నవయసు నుంచే ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు కోసం చిన్మయ మిషన్ గత కొన్నేళ్లుగా కృషి చేస్తుందని చిన్మయ మిషన్ జగదేవపూర్ పీఠాధిపతులు స్వామి అన్నారు


Body:సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు వీరిని 4 విభజించి గీతాపఠనం చేయించారు విద్యార్థులు న్యాయనిర్ణేతల ముందర గీతా పఠనం చేసి తాత్పర్యాలు వివరించారు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 10000 ద్వితీయ బహుమతిగా 6000 తృతీయ బహుమతి గా నాలుగు వేల నగదు పురస్కారాలను అందజేయడంతో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు


Conclusion:గజ్వేల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.