ETV Bharat / state

ఘనంగా సాగుతున్న కొమురవెల్లి మల్లన్న జాతర - KOMURAVELLI MALLANNA JATHARA IN SIDDIPETA

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న జాతర కన్నులపండువగా సాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో రెండో వారం భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్నను దర్శించుకుంటున్నారు.

mallanna jathara
ఘనంగా సాగుతున్న కొమురవెల్లి మల్లన్న జాతర
author img

By

Published : Jan 26, 2020, 3:24 PM IST

కోరమీసాల కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించారు. భక్తి పారవశ్యంతో శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతిస్తున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలతో పూనకాలు హోరెత్తుతున్నాయి.

ఘనంగా సాగుతున్న కొమురవెల్లి మల్లన్న జాతర

ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై

కోరమీసాల కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించారు. భక్తి పారవశ్యంతో శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతిస్తున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలతో పూనకాలు హోరెత్తుతున్నాయి.

ఘనంగా సాగుతున్న కొమురవెల్లి మల్లన్న జాతర

ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై

Intro:tg_srd_17_26_mallanna_jathara_2nd_week_av_ts10054
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న జాతర అ ఆ ఆద్యంతం కోలాహలంగా జరుగుతుంది జాతర బ్రహ్మోత్సవాల్లో రెండో వారం భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్నను దర్శించుకున్న


Body:కోరమీసాల కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి స్వామిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో బారులు తీరి మల్లన్నను దర్శించుకున్న ఉన్నారు నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించారు భక్తి పారవశ్యంతో మమ్మేలు మల్లన్న శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్న స్తుతిస్తున్నారు ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలతో పూనకాలు హోరెత్తుతున్నాయి


Conclusion:జాతర బ్రహ్మోత్సవాల్లో లస్కర్ వారం గా పిలిచే రెండవ ఆదివారం భక్తులు సికింద్రాబాద్ తో పాటు ఉ తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి మల్లన్నను దర్శించుకున్న మొక్కులు తీర్చుకున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.