కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి యువతుల పెళ్లిళ్లకు తెరాస ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే సురేందర్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించారు. ఇప్పటి వరకు మండలంలో 267 మందికి చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి: పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధం'