ETV Bharat / state

సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన - సిద్దిపేటలో పర్యటించిన ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, గజ్వేల్​లో మిషన్​ భగీరథ పథకం పనితీరును ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి సునీల్​కుమార్​ పరిశీలించారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

jharkand cmo secretary visit siddipet
సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన
author img

By

Published : Dec 9, 2019, 6:17 PM IST

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, గజ్వేల్​ ప్రాంతాల్లో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి సునీల్​కుమార్​ పర్యటించారు. మిషన్​ భగీరథ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోమటిబండలోని భగీరథ హెడ్​ వర్క్స్​ పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెంపుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి మిషన్​ భగీరథ పథకమే నిదర్శనమని కొనియాడారు. నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఎస్.ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన

ఇవీచూడండి: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టేదెన్నడో...?

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, గజ్వేల్​ ప్రాంతాల్లో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి సునీల్​కుమార్​ పర్యటించారు. మిషన్​ భగీరథ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోమటిబండలోని భగీరథ హెడ్​ వర్క్స్​ పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెంపుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి మిషన్​ భగీరథ పథకమే నిదర్శనమని కొనియాడారు. నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఎస్.ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన

ఇవీచూడండి: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టేదెన్నడో...?

tg_srd_18_09_jarkhand_cm_osd_visit_gajwel_av_ts10054 మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించింది అన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సునీల్ కుమార్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, గజ్వేల్ లో మిషన్ భగీరథ నీటి సరాఫరా తీరు,కోమటిబండ లోని మిషన్ భగీరథ హెడ్ వర్క్స్ ఆయన ఇక్కడి అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై తెలంగాణకు ఉన్న చిత్తశుద్దికి మిషన్ భగీరథ నే నిదర్శనం అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గజ్వెల్ సెగ్మెంట్ లో పర్యటించిన సునీల్ కుమార్, ప్రతీ ఒక్క ఇంటికి శుద్ది చేసిన నీటిని సరాఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు అని ప్రశంసించారు. కోమటిబండలోని భగీరథ హెడ్ వర్క్స్ ను చూశారు. లాబ్ లో నీటిని పరీక్షించే విధానాన్ని చూశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఎస్.ఈ శ్రీనివాస్ చారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.