ETV Bharat / state

కరోనా నుంచి కాపాడుకునేందుకు కంచె - siddipet district

కరోనా మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు సిద్దిపేట జిల్లాలోని రఘోత్తంపల్లి గ్రామస్థులు కంచె ఏర్పాటు చేశారు. బయటి వారు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు.

fence-to-protect-it-from-corona-in-village-in-siddipet-district
కరోనా నుంచి కాపాడుకునేందుకు కంచె
author img

By

Published : Mar 24, 2020, 5:34 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామస్థులు కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు రహదారులన్నింటిని కంచెతో దిగ్బంధనం చేశారు. గ్రామంలోకి బయటి వారు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.

అత్యవసర సమయాల్లో తప్ప ఎవరూ తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గ్రామ సర్పంచ్ దేవిరెడ్డి అన్నారు. గ్రామస్థులందరికీ కరోనా వైరస్ గురించి అవగాహన ఏర్పరచి అందరూ తమ ఇళ్లలోనే ఉండేలా చూడాలని పలువురికి సూచించారు.

కరోనా నుంచి కాపాడుకునేందుకు కంచె

ఇవీ చూడండి: లాక్​డౌన్​లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామస్థులు కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు రహదారులన్నింటిని కంచెతో దిగ్బంధనం చేశారు. గ్రామంలోకి బయటి వారు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.

అత్యవసర సమయాల్లో తప్ప ఎవరూ తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గ్రామ సర్పంచ్ దేవిరెడ్డి అన్నారు. గ్రామస్థులందరికీ కరోనా వైరస్ గురించి అవగాహన ఏర్పరచి అందరూ తమ ఇళ్లలోనే ఉండేలా చూడాలని పలువురికి సూచించారు.

కరోనా నుంచి కాపాడుకునేందుకు కంచె

ఇవీ చూడండి: లాక్​డౌన్​లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.