ETV Bharat / state

దుబ్బాక ఉపఎన్నికలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు

author img

By

Published : Nov 3, 2020, 10:07 AM IST

దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గంటసేపు ఈవీఎం మొరాయించడం వల్ల కొంత మంది ఓటర్లు వెనక్కి తిరిగిపోయారు. మరికొంత మంది కేంద్రంలోనే పడిగాపులు కాశారు.

Dubbaka by-election polling in siddipet district
ప్రశాంతంగా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుబ్బాక మున్సిపాలిటీలోని నాలుగో వార్డులోని దుంపలపల్లిలో సుమారు గంటసేపు ఈవీఎం మొరాయించడం వల్ల కొంత మంది ఓటర్లు వెనక్కి తిరిగిపోయారు.

దుబ్బాక మండలం రామక్కపేట, ఏనుగుర్తి గ్రామంలో అరగంట సేపు ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు అవస్థ పడ్డారు. వృద్ధులు ఎక్కడివాళ్లు అక్కడే కూర్చుండిపోయారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుబ్బాక మున్సిపాలిటీలోని నాలుగో వార్డులోని దుంపలపల్లిలో సుమారు గంటసేపు ఈవీఎం మొరాయించడం వల్ల కొంత మంది ఓటర్లు వెనక్కి తిరిగిపోయారు.

దుబ్బాక మండలం రామక్కపేట, ఏనుగుర్తి గ్రామంలో అరగంట సేపు ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు అవస్థ పడ్డారు. వృద్ధులు ఎక్కడివాళ్లు అక్కడే కూర్చుండిపోయారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.