ETV Bharat / state

దుబ్బాకలో రైతు బీమా పత్రాల పంపిణీ - Dhubbaka MLA Solipeta Ramalingareddy

రైతులు చనిపోయిన తరువాత వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రూ.5లక్షల బీమా డబ్బును ప్రభుత్వం అందిస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. రాయపోల్​ తహసిల్దార్​ కార్యాలయంలో 9 మంది రైతు కుటుంబాలకు పత్రాలు అందించారు.

Dhubbaka MLA Solipeta Ramalingareddy Distribution of Farmer Insurance Documents at Royapol mandal in sangareddy district
దుబ్బాకలో రైతు బీమా పత్రాల పంపిణీ
author img

By

Published : Jun 11, 2020, 5:03 PM IST

రైతులు ఏవిధంగా చనిపోయినా వారి కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ప్రభుత్వం రైతు బీమా కల్పిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తొమ్మిది మంది రైతు కుటుంబాలకు ఆయన రైతు బీమా పత్రాలను అందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు 5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీపీ, జడ్పీటీసీ, మండల తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రైతులు ఏవిధంగా చనిపోయినా వారి కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ప్రభుత్వం రైతు బీమా కల్పిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తొమ్మిది మంది రైతు కుటుంబాలకు ఆయన రైతు బీమా పత్రాలను అందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు 5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీపీ, జడ్పీటీసీ, మండల తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.