ETV Bharat / state

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ - మల్లన్న సాగర్ ప్రాజెక్టు

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని  పలు గ్రామాల్లో పొలాలు నీటి ముంపునకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ
author img

By

Published : Oct 30, 2019, 8:18 PM IST

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ
సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్, తొగుట శివారులోని పంట పొలాలు మొత్తం వరద నీటి ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగినందున గుత్తేదారులు గండి పెట్టారు. వరద నీరంతా కింద ఉన్న పంట పొలాలను మొత్తం ముంచేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటిలో మునిగి పోవడం వల్ల రైతులు కన్నీరు మున్నీరయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇవాళ ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించారు. ఎంత పరిధిలో పంట నష్టం జరిగిందని తెలుసుకోవడానికి అధికారులను నియమించి.. దాని ప్రకారం రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ
సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్, తొగుట శివారులోని పంట పొలాలు మొత్తం వరద నీటి ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగినందున గుత్తేదారులు గండి పెట్టారు. వరద నీరంతా కింద ఉన్న పంట పొలాలను మొత్తం ముంచేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటిలో మునిగి పోవడం వల్ల రైతులు కన్నీరు మున్నీరయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇవాళ ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించారు. ఎంత పరిధిలో పంట నష్టం జరిగిందని తెలుసుకోవడానికి అధికారులను నియమించి.. దాని ప్రకారం రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

Intro:భారీ వర్షాలకు మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు వరద నీటిని తీసివే సేందుకు గండి కొట్టడంతో నీట మునిగిన పంట పొలాలు. పరిశీలించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి.Body:సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ మరియు తొగుట శివారులోని పంట పొలాలు మొత్తం వరద నీటిలో ముంపుకు గురయ్యాయి.

భారీ వర్షాలకు తొగుట లో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగడంతో గుత్తేదారులు గండి పెట్టడంతో వరద నీరు అంతా కింద ఉన్న పంట పొలాలను మొత్తం ముంచేసింది.

దీనితో ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటిలో మునిగి పోవడం తో రైతు కన్నీరుమున్నీరవుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఈ రోజు ముంపుకు గురైన పంటపొలాలను పరిశీలించి రైతులకు తగిన న్యాయం చేస్తామని, ఎంత పరిధిలో పంట నష్టం జరిగింది అని తెలుసుకోవడానికి అధికారులను నియమించి దాని ప్రకారం వారికి తగిన న్యాయం చేస్తామని రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.Conclusion:తొగుట మండలం లోని రాంపూర్, తోగుట శివారు పరిధిలో వరద ముంపుకు గురైన పంటపొలాలను దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా బాధిత రైతులను ఆదుకుంటామని, నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

తోగుట సర్పంచ్ మరియు జెడ్పిటిసి మరియు ఎం పి పి మరియు అధికారులు పాల్గొన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.