ETV Bharat / state

2023లో తెలంగాణలో భాజపాదే అధికారం

author img

By

Published : Jul 10, 2019, 8:43 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2023వ సంవత్సరంలో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి సూచించారు.

2023లో భాజపాదే అధికారం...

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి ప్రారంభించారు. 2023వ సంవత్సరంలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో లక్షా 50 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అంతకు ముందు సభ్యత్వం తీసుకున్న పలువురు సభ్యులకు రశీదులను అందించారు.

2023లో భాజపాదే అధికారం...

ఇవీచూడండి: వేగంగా బీఆర్కే భవన్​కు కార్యాలయాల తరలింపు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి ప్రారంభించారు. 2023వ సంవత్సరంలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో లక్షా 50 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అంతకు ముందు సభ్యత్వం తీసుకున్న పలువురు సభ్యులకు రశీదులను అందించారు.

2023లో భాజపాదే అధికారం...

ఇవీచూడండి: వేగంగా బీఆర్కే భవన్​కు కార్యాలయాల తరలింపు

Intro:TG_KRN_101_10_BJP SABYATHVA_NAMODHU_AVB_TS10085
FROM:KAMALAKAR HUSNABAD 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాజపా జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి ప్రారంభించారు. 2023 వ సంవత్సరంలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క భాజపా కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా నరోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో లక్షా 50 వేల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని, హుస్నాబాద్ పట్టణంలో 20,000 సభ్యుల సభ్యత్వ నమోదుకు కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. హుస్నాబాద్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉందని ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ ని ఏ విధంగా ఆశీర్వదించి గెలిపించారో, అదే విధంగా సభ్యత్వ నమోదు లో కూడా ఈ ప్రాంత ప్రజలు భాగస్వాములు అయి భాజపాను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.అంతకు ముందు భాజపా సభ్యత్వం తీసుకున్న పలువురు సభ్యులకు సభ్యత్వ రశీదులను అందించారు.


Body:బైట్
1)నాయిని నరోత్తం రెడ్డి


Conclusion:హుస్నాబాద్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.