ETV Bharat / state

కల్వర్టును ఢీకొని బైక్​పై వెళ్తున్న యువకుడు మృతి

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు కల్వర్టును ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హుస్నాబాద్​ మండలం పందిళ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Nov 11, 2019, 1:20 PM IST

కల్వర్టును ఢీకొని యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో తెల్లవారుజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరువెళ్ళ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి హైదరాబాద్​లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

కేసు విషయమై హుస్నాబాద్​ కోర్టుకు హాజరవడానికి బైక్​ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కల్వర్టును ఢీకొని యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో తెల్లవారుజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరువెళ్ళ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి హైదరాబాద్​లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

కేసు విషయమై హుస్నాబాద్​ కోర్టుకు హాజరవడానికి బైక్​ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కల్వర్టును ఢీకొని యువకుడు మృతి
Intro:TG_KRN_101_11_ACCIDENT_YUVAKUDI MRUTHI_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు చింతలపల్లి రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరువెళ్ళ గ్రామానికి చెందిన చంద్రారెడ్డి దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కాగా ఏకైక కుమారుడైన రామకృష్ణారెడ్డి ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పోషణకు ఆదరణకరంగా ఉన్న కుమారుడు చనిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాదులో లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రామకృష్ణారెడ్డి ఓ కేసు విషయమై హైదరాబాద్ నుండి హుస్నాబాద్ కోర్టుకు హాజరు కావడానికి తన బైక్ మీద వస్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రుల, బంధువుల రోదనలు మిన్నంటాయి.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో Conclusion:కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.