ETV Bharat / state

కంటతడి పెట్టించిన కొవిడ్ మృతురాలి అంత్యక్రియలు

author img

By

Published : Apr 20, 2021, 6:37 AM IST

కరోనా తీవ్రత గ్రామాల్లో ప్రజలని కలవరపెడుతోంది. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో ఓ మహిళ కొవిడ్​తో మృతి చెందింది. ఆమె దహనక్రియలు పలువురిని కంటతడిపెట్టించాయి.

women died with covid
కరోనాతో మృతి చెందిన మహిళకు అంత్యక్రియలు

కరోనా రెండో దశ గ్రామాల్లో సైతం తన ప్రభావాన్ని చూపిస్తూ... కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఓ మహిళ కొవిడ్​తో మృతి చెందింది.

కరోనాతో మరణించిన మహిళకు కుటుంబ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, జేసీబీ సహాయంతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు మృతదేహనికి దూరంగా ఉండి విలపించడం కలిచివేసింది.

కరోనా రెండో దశ గ్రామాల్లో సైతం తన ప్రభావాన్ని చూపిస్తూ... కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఓ మహిళ కొవిడ్​తో మృతి చెందింది.

కరోనాతో మరణించిన మహిళకు కుటుంబ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, జేసీబీ సహాయంతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు మృతదేహనికి దూరంగా ఉండి విలపించడం కలిచివేసింది.

ఇదీ చదవండి: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 14 ఏళ్ల శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.