ETV Bharat / state

అమరుల త్యాగాలను స్మరిస్తూ... తిరంగా ర్యాలీ - Tiranga Rally

స్వాతంత్య్రం కోసం అమరులై వారి త్యాగాలను స్మరించుకుంటూ.. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.

తిరంగా ర్యాలీ
author img

By

Published : Aug 14, 2019, 5:17 PM IST

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం అమరులై వారి త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల్లో దేశభక్తి నీ పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు.

తిరంగా ర్యాలీ

ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం అమరులై వారి త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల్లో దేశభక్తి నీ పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు.

తిరంగా ర్యాలీ

ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం

Intro:TG_SRD_57_14_ABVP_TIRANGA_RALLY_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల్లో దేశభక్తి నీ పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు


Body:విసువల్


Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.