ETV Bharat / state

'రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య' - Bhel Apprentice Sucide

సంగారెడ్డి రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ పరిశ్రమలో అప్రెంటిస్​గా పనిచేస్తున్న కళ్యాణ్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్లే అతను బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తోటి కార్మికులు చెప్తున్నారు.

bhel aprentice sucide
bhel aprentice sucide
author img

By

Published : Feb 11, 2020, 5:39 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. జిల్లాలోని రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్​లో పనిచేస్తున్న కళ్యాణ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక అతను మతిస్థిమితం లేక ఇబ్బందులు పడుతున్నాడు.

ఇటీవల కాస్త ఆరోగ్యం కుదుటపడగా... బీహెచ్ఈఎల్ పరిశ్రమలో అప్రెంటిస్​గా విధుల్లో చేరాడు. ఇంతలోనే నాగులపల్లి రైల్వే ట్రాక్​పై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్​ రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి: గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. జిల్లాలోని రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్​లో పనిచేస్తున్న కళ్యాణ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక అతను మతిస్థిమితం లేక ఇబ్బందులు పడుతున్నాడు.

ఇటీవల కాస్త ఆరోగ్యం కుదుటపడగా... బీహెచ్ఈఎల్ పరిశ్రమలో అప్రెంటిస్​గా విధుల్లో చేరాడు. ఇంతలోనే నాగులపల్లి రైల్వే ట్రాక్​పై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్​ రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి: గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.