ETV Bharat / state

సంగారెడ్డిలో 47వ రోజూ కొనసాగుతున్న కార్మికుల సమ్మె - సంగారెడ్డిలో 47వ రోజూ కొనసాగుతున్న కార్మికుల సమ్మె

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 47వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది.

సంగారెడ్డిలో 47వ రోజూ కొనసాగుతున్న కార్మికుల సమ్మె
author img

By

Published : Nov 20, 2019, 2:38 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 47వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే పట్టణంలోని డిపో ఆవరణలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.

సంగారెడ్డిలో 47వ రోజూ కొనసాగుతున్న కార్మికుల సమ్మె

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 47వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే పట్టణంలోని డిపో ఆవరణలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.

సంగారెడ్డిలో 47వ రోజూ కొనసాగుతున్న కార్మికుల సమ్మె

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...

Intro:TG_SRD_56_20_KARMIKULA_NIRASANA_VO_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) ఆర్టీసీ కార్మికుల సమ్మె 47 వ రోజుకు చేరుకుంది. సంగారెడ్డి డిపో ఆవరణలో ధర్నా చేసిన ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.


Body:విజువల్


Conclusion:వాయిస్ ఓవర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.