ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. క్షేమంగా బయటపడ్డ పాదచారి

author img

By

Published : Feb 26, 2020, 3:20 PM IST

Updated : Feb 26, 2020, 4:16 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలవ్వగా, పాదచారుడు క్షేమంగా బయటపడ్డాడు.

latest road accident in sangaredy
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వేకువజామున రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలవ్వగా.. స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజాము కాబట్టి జనసంచారం పెద్దగా లేనందున పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమైంది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం

ఇవీ చూడండి: రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వేకువజామున రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలవ్వగా.. స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజాము కాబట్టి జనసంచారం పెద్దగా లేనందున పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమైంది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం

ఇవీ చూడండి: రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

Last Updated : Feb 26, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.