ETV Bharat / state

ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి - నారాయణ​ఖేడ్ గురుకుల పాఠశాలలో దాడి

నారాయణఖేడ్​ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిపై ప్రిన్సిపల్​ దాడి చేశాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో నిద్రలేపి దాడి చేసి తీవ్రంగా గాయపరినట్టు బాధితుడు సాయిరెడ్డి ఆరోపించాడు.

principal attack on junior lecturer in narayankhed social welfare residential school
ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి
author img

By

Published : Mar 21, 2020, 5:46 PM IST

సహోద్యోగిపై ప్రధానోపాధ్యాయుడు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్​ మధుసూదన్​ రాత్రి రెండున్నరకు తన గదికి వచ్చి దాడి చేసినట్టు బాధితుడు సాయిరెడ్డి తెలిపారు.

ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి

తాను నిద్రిస్తున్న సమయంలో ప్రిన్సిపల్​ వచ్చి తలుపు కొట్టారని, తీయగానే తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించాడు. రక్తం మరకలతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

సహోద్యోగిపై ప్రధానోపాధ్యాయుడు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్​ మధుసూదన్​ రాత్రి రెండున్నరకు తన గదికి వచ్చి దాడి చేసినట్టు బాధితుడు సాయిరెడ్డి తెలిపారు.

ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి

తాను నిద్రిస్తున్న సమయంలో ప్రిన్సిపల్​ వచ్చి తలుపు కొట్టారని, తీయగానే తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించాడు. రక్తం మరకలతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.