ETV Bharat / state

గణేష్​ ఉత్సవాల ముగింపు... ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

సంగారెడ్డి జిల్లా రుద్రారం గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే మూడు లడ్డూలను 10.65 లక్షలకు భక్తులు వేలంలో దక్కించుకున్నారు.

author img

By

Published : Sep 2, 2020, 9:29 AM IST

patancheru mla participated in ganesh brahmotsavalu in sangareddy district
గణేష్​ బ్రహ్మోత్సవాల ముగింపు... ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం స్వామి వారికి ఉదయాన్నే అభిషేకం అనంతరం గణపతి హోమం, పల్లకీ సేవ నిర్వహించారు.

సాయంత్రం నిర్వహించిన లడ్డూల వేలంపాటలో తొలి లడ్డూను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి 5.05 లక్షలకు, రెండో లడ్డును గాయత్రి పాండు 5 లక్షలకు, మూడోదాన్ని శ్రీశైలం యాదవ్ 60 వేలకు దక్కించుకున్నారు. కళాకారులుచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం స్వామి వారికి ఉదయాన్నే అభిషేకం అనంతరం గణపతి హోమం, పల్లకీ సేవ నిర్వహించారు.

సాయంత్రం నిర్వహించిన లడ్డూల వేలంపాటలో తొలి లడ్డూను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి 5.05 లక్షలకు, రెండో లడ్డును గాయత్రి పాండు 5 లక్షలకు, మూడోదాన్ని శ్రీశైలం యాదవ్ 60 వేలకు దక్కించుకున్నారు. కళాకారులుచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇవీ చూడండి: కేసీఆర్​కు ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక లావాదేవీలే ముఖ్యం : భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.