ETV Bharat / state

రైతును రాజు చేయడమే తెరాస లక్ష్యం: మహిపాల్​రెడ్డి

సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

author img

By

Published : Oct 31, 2020, 3:51 PM IST

MLA Mahipal Reddy inaugurated the grain purchasing center
రైతును రాజు చేయడమే తెరాస లక్ష్యం: మహిపాల్​రెడ్డి

రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

రైతును వెన్నెముకగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆదుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతుల కోసం ప్రారంభించిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

రైతును వెన్నెముకగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆదుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతుల కోసం ప్రారంభించిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి.. 'రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.