సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఇమామ్ నగర్ కూడలిలో అబ్కారీ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో పటాన్చెరు మండలం ఐనోలుకు చెందిన మహేష్, బండ్లగూడకు చెందిన బాలయ్యలు కల్లు సీసాలు అక్రమంగా తరలిస్తున్నారు. విషయం గమనించిన పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. కల్లును తరలిస్తున్న రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు