ETV Bharat / state

సింగూర్​ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్​ రావు

author img

By

Published : Oct 15, 2020, 11:11 AM IST

Updated : Oct 15, 2020, 12:06 PM IST

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. జలాశయంలోకి వస్తున్న వరదపై ఆరా తీశారు. ముంపు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

finance minister harish rao visited singur project in sangareddy district
సింగూర్​ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్​ రావు

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. జలాశయంలోకి వస్తున్న వరదపై ఆరా తీశారు.

ముంపు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి.. ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

సింగూర్​ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్​ రావు

ఇదీ చదవండి: వరదలపై మధ్యాహ్నం 3గంటలకు సీఎం సమీక్ష

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. జలాశయంలోకి వస్తున్న వరదపై ఆరా తీశారు.

ముంపు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి.. ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

సింగూర్​ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్​ రావు

ఇదీ చదవండి: వరదలపై మధ్యాహ్నం 3గంటలకు సీఎం సమీక్ష

Last Updated : Oct 15, 2020, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.