ETV Bharat / state

షవర్ల సాయంతో మట్టి వినాయకుని నిమజ్జనం

author img

By

Published : Sep 14, 2019, 7:59 PM IST

సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి వినాయకుడిని షవర్ల సాయంతో ఘనంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు.

మట్టి గణేశుని నిమజ్జనం

సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి వినాయకుడిని షవర్ల సాయంతో అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశవ్యాప్తంగా గణేశ్​ నవరాత్రి ఉత్సవాలను మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించే జరుపుకోవాలని స్థానికులు కోరారు. భక్తులు చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా.. సుఖశాంతులతో వర్ధిల్లేలా దీవించమని గణపతిని ప్రార్థించారు.

మట్టి గణేశుని నిమజ్జనం

ఇదీ చూడండి: హిందీ రగడ: షా వర్సెస్​ ప్రాంతీయ పార్టీలు

సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి వినాయకుడిని షవర్ల సాయంతో అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశవ్యాప్తంగా గణేశ్​ నవరాత్రి ఉత్సవాలను మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించే జరుపుకోవాలని స్థానికులు కోరారు. భక్తులు చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా.. సుఖశాంతులతో వర్ధిల్లేలా దీవించమని గణపతిని ప్రార్థించారు.

మట్టి గణేశుని నిమజ్జనం

ఇదీ చూడండి: హిందీ రగడ: షా వర్సెస్​ ప్రాంతీయ పార్టీలు

Intro:TG_SRD_58_14_MATTI_GANESH_IMMERSION_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి వినాయకుని షావర్ల సాయంతో అక్కడిక్కడే నిమజ్జనం చేశారు. ఈ వేడుక చూసేందుకు పట్టణవాసులే కాకుండా.. చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠపుర క్షేత్రంలో సుమారు 3 నెలల పాటు కష్టపడి 20 అడుగుల విగ్రహాం తయారు చేశామని.. దీనిని ప్రకృతికి సంబంధించిన 5 రకాల పదార్థాలతో రూపొందించినట్లు ప్రధాన అర్చకులు వరదాచార్యులు తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించినా.. ప్రకృతికి హానీ తలపెట్టే విగ్రహాలను ప్రతిష్టించడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి వారి వైఖరిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. భక్తులు చేసే ప్రతి పనిలో ఎలాంటి విజ్ఞాలు కలగకుండా.. సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్ధించారు.


Body:బైట్: వరదాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు


Conclusion:విసువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.